దేవుని యందు భయభక్తులు కలిగియుండటం సమస్త మానవాళి యొక్క కర్తవ్యమని రాజైన సొలొమోను చెప్పాడు, మరియు దేవుడిని పూర్ణ హృదయంతో మరియు మనస్సుతో ప్రేమించటమే గొప్పదైన ఆజ్ఞ అని యేసు చెప్పారు.
ప్రేమ అనగా ధర్మశాస్త్రము యొక్క నెరవేర్పు అని చెబుతూ, ఆయన క్రొత్త నిబంధన యొక్క ధర్మశాస్త్రమును స్థాపించారు.
దేవుడు సిలువ మరణం పొందారు ఎందుకనగా ఆయన మానవాళిని ఎంతో ప్రేమించెను.
పాతనిబంధన ధర్మశాస్త్రం ప్రకారం బలిఅర్పించబడిన జంతువులన్నీ దేవున్ని సూచించును, ఇవి అంతిమంగా పరిశుద్ధాత్మ యుగంలో వచ్చియున్న క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు మన పరలోక తల్లి మానవాళి యొక్క రక్షణ కొరకు, విశ్రాంతి దినము మరియు పస్కాతో సహా, క్రొత్త నిబంధనను ఎలా స్థాపించునో సాక్ష్యమిచ్చును.
ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.
ప్రసంగి 12:13
పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,
అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు, ఇది వాగ్దానముతోకూడిన ఆజ్ఞలలో మొదటిది.
ఎఫెసీయులు 6:1-3
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం